ETV Bharat / state

కరోనా వేళ.. భౌతిక దూరం ఎక్కడ? - latest news in k mathsyalesham

కరోనా మహమ్మారి విస్తరిస్తున్నా... ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించటం లేదు. నాయకులకు స్వాగతం పలకడంపై పెట్టిన శ్రద్ధ... భౌతిక దూరం పాటించటంలో కొరవడింది.

no social distance
భౌతికదూరం పాటించని నేతలు
author img

By

Published : Jun 11, 2020, 7:18 AM IST

శ్రీకాకుళం జిల్లా గార మండలం కె.మత్స్యలేశం వద్ద వంశధార నది గట్టును పటిష్ఠపరిచేందుకు రూ.7.50 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి ధర్మాన కృష్ణదాస్‌, ఎమ్మెల్యే ప్రసాదరావు, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరికి ఘనంగా స్వాగతం పలికిన ప్రజలు.. భౌతికదూరం మరిచారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు ర్యాలీగా కొంత దూరం వెళ్లటం పలువురిని కలవరపరిచింది.

శ్రీకాకుళం జిల్లా గార మండలం కె.మత్స్యలేశం వద్ద వంశధార నది గట్టును పటిష్ఠపరిచేందుకు రూ.7.50 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి ధర్మాన కృష్ణదాస్‌, ఎమ్మెల్యే ప్రసాదరావు, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరికి ఘనంగా స్వాగతం పలికిన ప్రజలు.. భౌతికదూరం మరిచారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు ర్యాలీగా కొంత దూరం వెళ్లటం పలువురిని కలవరపరిచింది.

ఇదీ చదవండి: ఐదు రోజుల్లోనే 110 మందికి కరోనా పాజిటివ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.