ETV Bharat / state

కేంద్రమంత్రి గడ్కరీతో వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్న మంత్రి ధర్మాన - జాతీయ రహదారులపై కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. దేశంలో అర్ధాంతరంగా నిలిచిన జాతీయ రహదారుల పనులపై రాష్ట్రాల మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ నుంచి మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఈ కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు. గతంలో జరిగిన పనులకు.. పెండింగ్‌ బిల్లుల చెల్లింపులకు నిధులు మంజూరు చేయాలని కేంద్రమంత్రిని ధర్మాన కోరారు.

nithin gatkari video conference
nithin gatkari video conference
author img

By

Published : Apr 28, 2020, 8:05 PM IST

లాక్‌డౌన్‌ దృష్ట్యా దేశంలో అర్ధాంతరంగా నిలిచిన జాతీయ రహదారుల పనులపై.. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. శ్రీకాకుళం కలెక్టర్‌ కార్యాలయంలో ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్ రామచంద్రతో కలిసి మంత్రి కృష్ణదాస్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో నితిన్​ గడ్కరీతో మాట్లాడారు. గతంలో జరిగిన పనులకు.. పెండింగ్‌ బిల్లుల చెల్లింపులకు నిధులు మంజూరు చేయాలని కేంద్రమంత్రిని ధర్మాన కోరారు. పనుల ప్రగతికి ఆ నిధులు దోహదపడతాయని మంత్రి కృష్ణదాస్‌ వివరించారు.

ఇవీ చదవండి:

లాక్‌డౌన్‌ దృష్ట్యా దేశంలో అర్ధాంతరంగా నిలిచిన జాతీయ రహదారుల పనులపై.. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. శ్రీకాకుళం కలెక్టర్‌ కార్యాలయంలో ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్ రామచంద్రతో కలిసి మంత్రి కృష్ణదాస్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో నితిన్​ గడ్కరీతో మాట్లాడారు. గతంలో జరిగిన పనులకు.. పెండింగ్‌ బిల్లుల చెల్లింపులకు నిధులు మంజూరు చేయాలని కేంద్రమంత్రిని ధర్మాన కోరారు. పనుల ప్రగతికి ఆ నిధులు దోహదపడతాయని మంత్రి కృష్ణదాస్‌ వివరించారు.

ఇవీ చదవండి:

దేశంలో కరోనా విజృంభణ-30వేలకు చేరువలో కేసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.