ETV Bharat / state

బావిలో జారి పడి తల్లీకూతురు మృతి - mother and daughter died news in srikakulam district

పొలంలో కట్టెల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో జారిపడి తల్లీకూతురు మృతిచెందిన ఘటన శ్రీకాకుళం గ్రామీణ మండలం గూడెంలో జరిగింది.

బావిలో జారిపడి తల్లీకూతురు మృతి
బావిలో జారిపడి తల్లీకూతురు మృతి
author img

By

Published : May 31, 2020, 10:47 PM IST

శ్రీకాకుళం గ్రామీణ మండలం గూడెం గ్రామంలో విషాదం జరిగింది. పొలంలో కట్టెలకు వెళ్లి.. ప్రమాదవశాత్తూ బావిలో జారిపడి తల్లీకుమార్తె మృతిచెందారు. మృతులు తల్లి ఉమ, కుమార్తె అనురాధగా పోలీసులు గుర్తించారు.

ఇదీ చూడండి:

శ్రీకాకుళం గ్రామీణ మండలం గూడెం గ్రామంలో విషాదం జరిగింది. పొలంలో కట్టెలకు వెళ్లి.. ప్రమాదవశాత్తూ బావిలో జారిపడి తల్లీకుమార్తె మృతిచెందారు. మృతులు తల్లి ఉమ, కుమార్తె అనురాధగా పోలీసులు గుర్తించారు.

ఇదీ చూడండి:

విజయవాడ: ఇరువర్గాల ఘర్షణలో గాయపడ్డ వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.