ETV Bharat / state

లోకకల్యాణం కోసం శ్రీకాకుళంలో చండీయాగం - for people's saftey chandiyagam in srikakulam dst

లోకకల్యాణార్థం శ్రీకాకుళం జిల్లా ఎల్​ఎన్​పేట మండలంలో నవ చండీయాగం నిర్వహించారు. ఈ యాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

for people's saftey chandiyagam in srikakulam dst
లోకకల్యాణం కోసం శ్రీకాకుళంలో చండీయాగం
author img

By

Published : Mar 18, 2020, 1:03 PM IST

లోకకల్యాణం కోసం శ్రీకాకుళంలో చండీయాగం

శ్రీకాకుళం జిల్లా ఎల్​ఏన్ పేట మండలంలోని కోవిలం కాలనీలో లోక కల్యాణం కోసం నవ చండీ యాగం నిర్వహించారు. ప్రముఖ పురోహితులు బ్రహ్మశ్రీ భాస్కరభట్ల వెంకట రామ దుర్గా ప్రసాద్​శర్మ ఆధ్వర్యంలో ఈ యాగం చేశారు. యాగం చేయటం వల్ల మృత్యు భయం తొలగిపోతుందని శర్మ తెలిపారు. పార్వతీపరమేశ్వరునికి సామూహిక రుద్రాభిషేకాలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో యాగంలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి చెరకు రైతులకు చక్కెరలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం

లోకకల్యాణం కోసం శ్రీకాకుళంలో చండీయాగం

శ్రీకాకుళం జిల్లా ఎల్​ఏన్ పేట మండలంలోని కోవిలం కాలనీలో లోక కల్యాణం కోసం నవ చండీ యాగం నిర్వహించారు. ప్రముఖ పురోహితులు బ్రహ్మశ్రీ భాస్కరభట్ల వెంకట రామ దుర్గా ప్రసాద్​శర్మ ఆధ్వర్యంలో ఈ యాగం చేశారు. యాగం చేయటం వల్ల మృత్యు భయం తొలగిపోతుందని శర్మ తెలిపారు. పార్వతీపరమేశ్వరునికి సామూహిక రుద్రాభిషేకాలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో యాగంలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి చెరకు రైతులకు చక్కెరలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.