ETV Bharat / state

కోట్లల్లో నష్టాన్ని మిగిల్చిన ఫొని తుపాను!

author img

By

Published : May 4, 2019, 6:59 AM IST

Updated : May 4, 2019, 7:57 AM IST

ఫొని తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లాకు కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లిందని జిల్లా అధికార యంత్రాంగం అంచనా వేసింది.

శ్రీకాకుళంలో ఫొని ప్రభావంతో లక్షల్లో నష్టం వాటిల్లిందన్న జిల్లా అధికార యంత్రాంగం
ఫొని ప్రభావంతో శ్రీకాకుళం కోట్లల్లో నష్ట పోయిందని తెలిపిన జిల్లా అధికార యంత్రాంగం

శ్రీకాకుళం జిల్లాలోని 145 గ్రామాలు, 2 పట్టణాల్లో ఫొని తుపాను తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జిల్లా వ్యాప్తంగా 38.43 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు జిల్లా అధికార యంత్రాంగం ప్రాథమిక అంచనా వేసింది.

  • 406 హెక్టార్లలో ఉద్యాన, 187 హెక్టార్లలో వరి, 555 హెక్టార్లలో వేరుశనగ పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారుల వెల్లడి
  • పత్తి, కొర్ర, మొక్కజొన్న, రాగి, పొద్దుతిరుగుడు, పొగాకు పంటలకు నష్టం
  • తుపానుకు దెబ్బతిన్న 162 గృహాలు, 51.25 లక్షల రూపాయలు నష్టం
  • పశుసంవర్థక శాఖలో 3.49 లక్షల రూపాయలు నష్టం
  • రహదారులు, కాల్వలు, వీధిలైట్లు, తాగునీటి సరఫరా పైపులకు 213.60 లక్షల రూపాయలు నష్టం.
  • 3వేల 334 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు
  • పునరావాస చర్యల్లో 225 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌, 160 మంది ఎస్డీఆర్‌ఎఫ్‌, 232 మంది అగ్నిమాపక సిబ్బంది
  • పునరావాస కేంద్రాలకు 338.295 మెట్రిక్ టన్నుల బియ్యం, 11.169 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 123.500 మెట్రిక్ టన్నుల బంగాళదుంపలు, 5,338 లీటర్ల పామాయిల్, 70.550 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలు, 16 వేల లీటర్ల పాలు తరలింపు
  • 312 వైద్య శిబిరాలు, తాగునీటి సరఫరాకు జనరేటర్లు ఏర్పాటుకు రూ. 39.81 లక్షలు ఖర్చు
  • విద్యుత్ శాఖకు సంబంధించి రూ.975 లక్షలు నష్టం

ఇవి కూడా చదవండి:

ముప్పు తప్పింది... సిక్కోలు ఊపిరి పీల్చుకుంది...

ఫొని ప్రభావంతో శ్రీకాకుళం కోట్లల్లో నష్ట పోయిందని తెలిపిన జిల్లా అధికార యంత్రాంగం

శ్రీకాకుళం జిల్లాలోని 145 గ్రామాలు, 2 పట్టణాల్లో ఫొని తుపాను తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జిల్లా వ్యాప్తంగా 38.43 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు జిల్లా అధికార యంత్రాంగం ప్రాథమిక అంచనా వేసింది.

  • 406 హెక్టార్లలో ఉద్యాన, 187 హెక్టార్లలో వరి, 555 హెక్టార్లలో వేరుశనగ పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారుల వెల్లడి
  • పత్తి, కొర్ర, మొక్కజొన్న, రాగి, పొద్దుతిరుగుడు, పొగాకు పంటలకు నష్టం
  • తుపానుకు దెబ్బతిన్న 162 గృహాలు, 51.25 లక్షల రూపాయలు నష్టం
  • పశుసంవర్థక శాఖలో 3.49 లక్షల రూపాయలు నష్టం
  • రహదారులు, కాల్వలు, వీధిలైట్లు, తాగునీటి సరఫరా పైపులకు 213.60 లక్షల రూపాయలు నష్టం.
  • 3వేల 334 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు
  • పునరావాస చర్యల్లో 225 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌, 160 మంది ఎస్డీఆర్‌ఎఫ్‌, 232 మంది అగ్నిమాపక సిబ్బంది
  • పునరావాస కేంద్రాలకు 338.295 మెట్రిక్ టన్నుల బియ్యం, 11.169 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 123.500 మెట్రిక్ టన్నుల బంగాళదుంపలు, 5,338 లీటర్ల పామాయిల్, 70.550 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలు, 16 వేల లీటర్ల పాలు తరలింపు
  • 312 వైద్య శిబిరాలు, తాగునీటి సరఫరాకు జనరేటర్లు ఏర్పాటుకు రూ. 39.81 లక్షలు ఖర్చు
  • విద్యుత్ శాఖకు సంబంధించి రూ.975 లక్షలు నష్టం

ఇవి కూడా చదవండి:

ముప్పు తప్పింది... సిక్కోలు ఊపిరి పీల్చుకుంది...

Intro:kit 736

అవనిగడ్డ నియోజక వర్గం,

కోసురు కృష్ణ మూర్తి, సెల్.9299999511..

ధాన్యానికి ధరలేక కొనేవారు లేక పొలంలో కుప్పలుగా వేసి ఉంచిన దివి సీమలో అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో వరి కుప్పలు నుర్చకుండా అలాగే ఉన్నాయి.





Body:ధాన్యానికి ధరలేక కొనేవారు లేక పొలంలో కుప్పలుగా వేసి ఉంచిన దివి సీమలో అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో వరి కుప్పలు నుర్చకుండా అలాగే ఉన్నాయి.


Conclusion:ధాన్యానికి ధరలేక కొనేవారు లేక పొలంలో కుప్పలుగా వేసి ఉంచిన దివి సీమలో అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో వరి కుప్పలు నుర్చకుండా అలాగే ఉన్నాయి.
Last Updated : May 4, 2019, 7:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.