ETV Bharat / state

నరసన్నపేటలో ఆటో కార్మికుల భారీ ర్యాలీ - auto rally news in narasannapeta

వాహనమిత్ర పథకంతో ఆటో నడిపేవారికి రూ. 10 వేల ఆర్థిక సాయం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతగా నరసన్నపేటలో ఆటో ర్యాలీ నిర్వహించారు.

నరసన్నపేటలో ఆటో కార్మికుల భారీ ర్యాలీ
author img

By

Published : Oct 22, 2019, 12:09 AM IST

Updated : Oct 28, 2019, 8:27 AM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. వాహనమిత్ర పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆటో నడిపేవారికి అందిస్తోన్న రూ. 10 వేల ఆర్థిక సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్​ పాల్గొన్నారు. అనంతరం మారుతీ నగర్​ కూడలి వద్ద వైయస్​ రాజశేఖర్​ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

నరసన్నపేటలో ఆటో కార్మికుల భారీ ర్యాలీ

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. వాహనమిత్ర పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆటో నడిపేవారికి అందిస్తోన్న రూ. 10 వేల ఆర్థిక సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్​ పాల్గొన్నారు. అనంతరం మారుతీ నగర్​ కూడలి వద్ద వైయస్​ రాజశేఖర్​ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

నరసన్నపేటలో ఆటో కార్మికుల భారీ ర్యాలీ

ఇదీ చదవండి :

సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆటో కార్మికులు

Intro: వాహన మిత్ర పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆటో ఆపరేటర్లకు అందిస్తున్న పదివేల రూపాయల ఆర్థిక సహాయంకు కృతజ్ఞతగా సోమవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట లో భారీ గా ఆటోలతో ర్యాలీ జరిగింది మడపం గ్రామం నుంచి నరసన్నపేట వరకు వందలాది ఆటోలతో ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు నరసన్నపేట మారుతీ నగర్ కూడలి వద్ద వైయస్ రాజశేఖర్రెడ్డి గృహానికి పాలాభిషేకం చేశారుBody:నరసన్నపేటConclusion:9440319788
Last Updated : Oct 28, 2019, 8:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.