ETV Bharat / state

పేద ప్రజలకు ఆపన్నహస్తం - కరోనా వార్తలు

లాక్​డౌన్ అమలవుతున్న వేళ సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో యువత ముందుకొచ్చి గ్రామాల్లో పేద ప్రజలకు సహాయం అందిస్తున్నారు.

పేద ప్రజలకు ఆపన్నహస్తం
పేద ప్రజలకు ఆపన్నహస్తం
author img

By

Published : Apr 21, 2020, 10:03 AM IST

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం గుంటుపల్లిలో స్థానికులకు గోవిందరావు యూత్ సభ్యులు కూరగాయలు, పళ్లు పంపిణీ చేశారు. 2 లక్షల రూపాయలతో 500 కుటుంబాలకు సరుకులు పంచినట్లు చెప్పారు. కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం గుంటుపల్లిలో స్థానికులకు గోవిందరావు యూత్ సభ్యులు కూరగాయలు, పళ్లు పంపిణీ చేశారు. 2 లక్షల రూపాయలతో 500 కుటుంబాలకు సరుకులు పంచినట్లు చెప్పారు. కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: 'చంద్రబాబుపై కక్షతోనే రాజధాని మార్పు నిర్ణయం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.