ETV Bharat / state

మార్కాపురంలో 3 రోజులపాటు పూర్తి లాక్ డౌన్

author img

By

Published : Jul 3, 2020, 9:13 AM IST

ప్రకాశం జిల్లా మార్కాపురంలో శుక్రవారం నుంచి 3 రోజులపాటు పూర్తి లాక్​డౌన్ విధించారు అధికారులు. కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. నిత్యావసర సరకులు ఇంటికే తెచ్చిస్తామని.. ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచించారు.

three days complete lockdown in markapuram prakasam district
మార్కాపురంలో 3 రోజులపాటు పూర్తి లాక్ డౌన్

కరోనా కేసులు భారీగా పెరుగుతోన్న క్రమంలో ప్రకాశం జిల్లా మార్కాపురంలో అధికారులు పూర్తి లాక్​డౌన్ విధించారు. ఇప్పటివరకూ 96 పాజిటివ్​ కేసులు నమోదు కాగా.. 10 రోజుల వ్యవధిలో వైరస్​తో నలుగురు మృతిచెందారు.

ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు ఇంటికే తెచ్చి ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా అనవసరంగా బయటకు వస్తే క్వారంటైన్ కేంద్రాలకు పంపుతామని హెచ్చరించారు.

కరోనా కేసులు భారీగా పెరుగుతోన్న క్రమంలో ప్రకాశం జిల్లా మార్కాపురంలో అధికారులు పూర్తి లాక్​డౌన్ విధించారు. ఇప్పటివరకూ 96 పాజిటివ్​ కేసులు నమోదు కాగా.. 10 రోజుల వ్యవధిలో వైరస్​తో నలుగురు మృతిచెందారు.

ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు ఇంటికే తెచ్చి ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా అనవసరంగా బయటకు వస్తే క్వారంటైన్ కేంద్రాలకు పంపుతామని హెచ్చరించారు.

ఇవీ చదవండి..

సీఎం జగన్ సామాజిక అన్యాయం చేశారు: తెదేపా బీసీ నేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.