ETV Bharat / state

నెలలో ఒకసారి స్పందనలో పాల్గొంటా:ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి - spandana programme markapuram latest news

ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు మార్కాపురం తహసీల్దార్​ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి పాల్గొన్నారు.

'స్పందన'కు హాజరైన మార్కాపురం ఎమ్మెల్యే
author img

By

Published : Oct 14, 2019, 4:30 PM IST

'స్పందన'కు హాజరైన మార్కాపురం ఎమ్మెల్యే

ప్రకాశం జిల్లా మార్కాపురం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి హాజరయ్యారు. ప్రజలు ఇచ్చే అర్జీలను తీసుకుని సంబంధిత అధికారి వివరణతో సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే ఉద్దేశ్యంతో నెలలో ఒకసారైన తాను స్పందన కార్యక్రమంలో పాల్గొంటానని ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి తెలిపారు.

'స్పందన'కు హాజరైన మార్కాపురం ఎమ్మెల్యే

ప్రకాశం జిల్లా మార్కాపురం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి హాజరయ్యారు. ప్రజలు ఇచ్చే అర్జీలను తీసుకుని సంబంధిత అధికారి వివరణతో సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే ఉద్దేశ్యంతో నెలలో ఒకసారైన తాను స్పందన కార్యక్రమంలో పాల్గొంటానని ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి :

ఫిర్యాదులపై 'స్పందన'కు నూతన విధానం

AP_SKLM_01_14_ELECTRICAL_SHOCK_AV_AP10172 FROM:- CH.ESWARA RAO, SRIKAKULAM. OCT 14 ------------------------------------------------------------------------------- NOTE:- Visuals In Desk Whats App. -------------------------------------------------------------------------- యాంకర్:- శ్రీకాకుళం జిల్లా సోంపేటలో విద్యుత్తు ఘాతుకానికి ఇద్దరు యువకులు బలైయ్యారు. అర్థరాత్రి ద్విచక్రవాహనంపై సినిమా చూసి వస్తుండగా కరెంటు స్తంభం మీద తీగలు తెగి వాహనంపై పడడంతో అక్కడికక్కడే సోమేష్, లోకేష్ మృతి చెందారు. ఈ ఇద్దరు యువకులు కుటుంబానికి పెద్ద దిక్కు కావడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసిన సోంపేట పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు...(Vis).

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.