ETV Bharat / state

పేదల ఆకలి తీర్చిన ఆపన్నహస్తాలు

లాక్​డౌన్​ కొనసాగుతున్న పరిస్థితుల్లో ప్రకాశం జిల్లా చీరాలలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు క్షీరపురి బ్రాహ్మణ సేవాసంఘం ఆధ్వర్యంలో చీరాల సీఐ ఫిరోజ్.. 200 మంది పేదలకు ఆహార పొట్లాలను అందజేశారు.

author img

By

Published : Apr 3, 2020, 2:36 PM IST

పేదల ఆకలి తీర్చిన ఆపన్నహస్తాలు
పేదల ఆకలి తీర్చిన ఆపన్నహస్తాలు

ప్రకాశం జిల్లా చీరాలలో లాక్​డౌన్​ కొనసాగుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు కొందమంది దాతలు ముందుకొచ్చారు. క్షీరపురి బ్రాహ్మణ సేవాసంఘం ఆధ్వర్యంలో చీరాల సీఐ ఫిరోజ్, బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధి శర్మ 200 మంది పేదలకు ఆహార పొట్లాలు అందజేశారు. ఆంక్షల కారణంగా ఎవరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతోనే ఆహార పొట్లాలు పంపిణీ చేసినట్లు ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు.

ఇదీ చూడండి:

ప్రకాశం జిల్లా చీరాలలో లాక్​డౌన్​ కొనసాగుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు కొందమంది దాతలు ముందుకొచ్చారు. క్షీరపురి బ్రాహ్మణ సేవాసంఘం ఆధ్వర్యంలో చీరాల సీఐ ఫిరోజ్, బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధి శర్మ 200 మంది పేదలకు ఆహార పొట్లాలు అందజేశారు. ఆంక్షల కారణంగా ఎవరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతోనే ఆహార పొట్లాలు పంపిణీ చేసినట్లు ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు.

ఇదీ చూడండి:

'పేదల ఆకలి తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.