ETV Bharat / state

శ్మశాన వాటికను కబ్జాదారు నుంచి రక్షించాలని గ్రామస్థుల వినతి

author img

By

Published : Jun 22, 2021, 6:06 PM IST

నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని పుట్టుపల్లిలో శ్మశాన వాటికను ఓ వ్యక్తి కబ్జా చేశాడని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మకూరు ఆర్​డీవోకు ఈ విషయమై ఫిర్యాదు చేశామన్నారు.

occupied
occupied

గ్రామ ప్రజలంతా చందాలేసుకుని శ్మశాన వాటికకు దారి ఏర్పాటు చేసుకున్నామని.. ఓ వ్యక్తి శ్మశాన వాటికను కబ్జా చేశాడని నెల్లూరు జిల్లా పుట్టుపల్లి గ్రామస్థులు ఆరోపించారు. అడిగితే భౌతిక దాడులకు దిగుతామని హెచ్చరిస్తున్నాడని ఆ గ్రామ సర్పంచ్ పురుషోత్తం చెప్పారు. ఈ సమస్యను ఆత్మకూరు ఆర్​డీవో చైత్ర వర్షణి దృష్టికి తీసుకెళ్లామని.. ఆమె పరిష్కరిస్తామని చెప్పినట్లు తెలిపారు.

గ్రామ ప్రజలంతా చందాలేసుకుని శ్మశాన వాటికకు దారి ఏర్పాటు చేసుకున్నామని.. ఓ వ్యక్తి శ్మశాన వాటికను కబ్జా చేశాడని నెల్లూరు జిల్లా పుట్టుపల్లి గ్రామస్థులు ఆరోపించారు. అడిగితే భౌతిక దాడులకు దిగుతామని హెచ్చరిస్తున్నాడని ఆ గ్రామ సర్పంచ్ పురుషోత్తం చెప్పారు. ఈ సమస్యను ఆత్మకూరు ఆర్​డీవో చైత్ర వర్షణి దృష్టికి తీసుకెళ్లామని.. ఆమె పరిష్కరిస్తామని చెప్పినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: కొవిడ్ బాధితులకు రూ.5లక్షలు పరిహారం అందించాలని విపక్షాల నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.