ETV Bharat / state

కరోనా నింపిన విషాదం..ఒకే కుటుంబంలో ముగ్గురు బలి - కోవూరులో కరోనా మృతులు

నెల్లూరు జిల్లా కోవూరులో వారం వ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురు కరోనాతో మరణించగా..మరొకరు వైరస్​తో పోరాడుతున్నారు. అతడి పరిస్థితి విషమించడంతో.. స్థానికులు, వాలంటీర్ 108 కు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి పంపించారు.

కరోనా నింపిన విషాదం..ఒకే కుటుంబంలో ముగ్గురు బలి
కరోనా నింపిన విషాదం..ఒకే కుటుంబంలో ముగ్గురు బలి
author img

By

Published : May 9, 2021, 11:42 PM IST

కరోనా ధాటికి వారం వ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. నెల్లూరు జిల్లా కోవూరులో ఈ ఘటన జరిగింది. మురళీకృష్ణ అనే వ్యక్తి తల్లి ఈనెల ఒకటిన, తండ్రి నాలుగున, అక్క ఆరో తేదీన కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం ఆ కుటుంబంలో మిగిలిన మురళీకృష్ణ సైతం కొవిడ్ సోకి బాధపడుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా మారడంతో..స్థానికులు, వాలంటీర్, ఏఎన్ఎం 108 కి సమాచారమివ్వగా వారు ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి

కరోనా ధాటికి వారం వ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. నెల్లూరు జిల్లా కోవూరులో ఈ ఘటన జరిగింది. మురళీకృష్ణ అనే వ్యక్తి తల్లి ఈనెల ఒకటిన, తండ్రి నాలుగున, అక్క ఆరో తేదీన కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం ఆ కుటుంబంలో మిగిలిన మురళీకృష్ణ సైతం కొవిడ్ సోకి బాధపడుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా మారడంతో..స్థానికులు, వాలంటీర్, ఏఎన్ఎం 108 కి సమాచారమివ్వగా వారు ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి

అసోంలో అగ్నిప్రమాదం- 300 దుకాణాలు దగ్ధం

భర్త మృతదేహం పైనే.. ప్రాణాలు కోల్పోయిన భార్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.