ETV Bharat / state

నాయుడుపేట పోలీస్​ స్టేషన్​ ఎదుట తెదేపా నేతల ధర్నా

author img

By

Published : Mar 12, 2020, 10:30 AM IST

నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీసు స్టేషన్ ఎదుట మాజీమంత్రి పరసా రత్నం ధర్నా చేశారు. పెళ్లకూరు ఎంపీడీవో కార్యాలయంలోని పోలింగ్ వేసేందుకు వచ్చిన తెదేపా అభ్యర్థులపై బుధవారం వైకాపా నాయకులు దాడి చేశారు. నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి అక్కడికి చేరుకోగా.. ఆయనపైనా దాడి చేశారు. ఈ మేరకు పరసా రత్నం నాయుడుపేట పోలీసు స్టేషన్ వద్ద ధర్నా చేశారు. తెదేపా కార్యకర్తలతో కలసి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Tedapa Leaders Dharna at Naidupet Police Station in nellore for ycp members attack
Tedapa Leaders Dharna at Naidupet Police Station in nellore for ycp members attack

.

నాయుడుపేట పోలీస్​ స్టేషన్​ ఎదుట తెదేపా నేతల ధర్నా

ఇదీ చదవండి: బెజవాడ పీఠాన్ని అధిష్టించే వనిత ఎవరు?

.

నాయుడుపేట పోలీస్​ స్టేషన్​ ఎదుట తెదేపా నేతల ధర్నా

ఇదీ చదవండి: బెజవాడ పీఠాన్ని అధిష్టించే వనిత ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.