టిడ్కో, పేదలందరికి ఇళ్లు పథకంలోని లబ్ధిదారులకు ఉచితంగా గృహాలు అందించాలని డిమాండ్ చేస్తూ... తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. నెల్లూరులోని అన్ని ప్రధాన సెంటర్లలో పార్టీ శ్రేణులు ధర్నాలు నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తొమ్మిది అంకణాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఉచితంగా గృహాలు అందించాలని కోరుతూ తెదేపా నిరసన
టిడ్కో, పేదలందరికీ ఇళ్లు పథకంలోని లబ్ధిదారులందరికీ ఉచితంగా ఇళ్లు అందించాలని కోరుతూ... తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. ఎన్నికల్లో తొమ్మిది అంకణాల స్థలం ఇస్తామని చెప్పి, అధికారంలోకి రాగానే ఆరు అంకణాలకే కుదించటం సరికాదని నినాదాలు చేశారు.
![ఉచితంగా గృహాలు అందించాలని కోరుతూ తెదేపా నిరసన tdp leaders protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9967354-167-9967354-1608632764178.jpg?imwidth=3840)
నాలుగేళ్ల క్రితం టిడ్కో ఇళ్ల కోసం పేదలు నగదు చెల్లించినా ఇళ్లు అప్పగించకపోవటం దారుణమన్నారు. టిడ్కో ఇళ్లను ఉచితంగా ఇవ్వడంతోపాటూ, 12అంకణాల స్థలం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి, మంత్రుల మనసు మార్చాలని వేడుకుంటూ... మహనీయుల విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు.
ఇదీ చదవండీ...'రాష్ట్రంలో అప్పులు పెరిగాయి కానీ.. అభివృద్ధి జరగలేదు'
టిడ్కో, పేదలందరికి ఇళ్లు పథకంలోని లబ్ధిదారులకు ఉచితంగా గృహాలు అందించాలని డిమాండ్ చేస్తూ... తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. నెల్లూరులోని అన్ని ప్రధాన సెంటర్లలో పార్టీ శ్రేణులు ధర్నాలు నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తొమ్మిది అంకణాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నాలుగేళ్ల క్రితం టిడ్కో ఇళ్ల కోసం పేదలు నగదు చెల్లించినా ఇళ్లు అప్పగించకపోవటం దారుణమన్నారు. టిడ్కో ఇళ్లను ఉచితంగా ఇవ్వడంతోపాటూ, 12అంకణాల స్థలం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి, మంత్రుల మనసు మార్చాలని వేడుకుంటూ... మహనీయుల విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు.
ఇదీ చదవండీ...'రాష్ట్రంలో అప్పులు పెరిగాయి కానీ.. అభివృద్ధి జరగలేదు'