ETV Bharat / state

వెంకటగిరిలో రెండో రోజూ శీతల యాగం

author img

By

Published : Apr 7, 2020, 8:10 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి తగ్గాలని నెల్లూరు జిల్లా వెంకటగిరిలో శీతల యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పూజలు రెండో రోజుకు చేరుకున్నాయి.

sheetala yagam second day at venkatagiri
వెంకటగిరిలో రెండోరోజు శీతల యాగం

నెల్లూరు జిల్లా వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ ఆలయం వద్ద రెండో రోజు శీతల యాగం పూజలు నిర్వహించారు. కరోనా మహమ్మారిని దేవతలు తరిమికొట్టాలని వేడుకుంటూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. కుర్తాళం పీఠం ఆస్థాన పండితులు మాచవోలు రమేష్ శర్మ హాజరయ్యారు. తితిదే ప్రతినిధి వెంకట శర్మ ..వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు.

ఇదీ చూడండి:

నెల్లూరు జిల్లా వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ ఆలయం వద్ద రెండో రోజు శీతల యాగం పూజలు నిర్వహించారు. కరోనా మహమ్మారిని దేవతలు తరిమికొట్టాలని వేడుకుంటూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. కుర్తాళం పీఠం ఆస్థాన పండితులు మాచవోలు రమేష్ శర్మ హాజరయ్యారు. తితిదే ప్రతినిధి వెంకట శర్మ ..వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు.

ఇదీ చూడండి:

కలిసికట్టుగా పోరాడుదాం... కరోనాను తరిమికొడదాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.