ETV Bharat / state

"సోమశిల జలాలు వాడుకోవడంలో ప్రభుత్వం విఫలం" - somasill project in nellore

సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ బృందం... నెల్లూరు పర్యటనలో భాగంగా సోమశిల జలాశయ ప్రాజెక్టును పరిశీలించారు.

"సోమశిల జలాలు సద్వినియోగంలో... ప్రభుత్వం విఫలం"
author img

By

Published : Oct 18, 2019, 7:17 PM IST

సోమశిల జలాశయం

నెల్లూరు జిల్లా సోమశిల జలాశయాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. సోమశిల జలాశయం నిండుకుండలా కనిపిస్తోన్న, ప్రాజెక్టు దగ్గర్లోని చెరువుల్లో నీరు లేకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సోమశిలకు వస్తున్న జలాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలం చెందారని ఆరోపించారు. జలాశయం వద్ద ఉండాల్సిన అధికార్లు, నెల్లూరులో ఉండి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. సచివాలయాల పేరుతో అధికార్లు విధులకు దూరంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవటం వల్లే, నాలుగు వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోయిందని రామకృష్ణ ఆరోపించారు.

సోమశిల జలాశయం

నెల్లూరు జిల్లా సోమశిల జలాశయాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. సోమశిల జలాశయం నిండుకుండలా కనిపిస్తోన్న, ప్రాజెక్టు దగ్గర్లోని చెరువుల్లో నీరు లేకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సోమశిలకు వస్తున్న జలాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలం చెందారని ఆరోపించారు. జలాశయం వద్ద ఉండాల్సిన అధికార్లు, నెల్లూరులో ఉండి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. సచివాలయాల పేరుతో అధికార్లు విధులకు దూరంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవటం వల్లే, నాలుగు వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోయిందని రామకృష్ణ ఆరోపించారు.

ఇవీ చదవండి

సీఎం జగన్​కు ఇసుక రుచి తెలుసేమో: సీపీఐ రామకృష్ణ

Intro:రామకృష్ణ సోమశిల పర్యటన


Body:నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బృందం పరిశీలించారు జలాశయం వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా కనీసం ఒక్కరు కూడా సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో అసహనానికి గురయ్యారు అనంతరం రాష్ట్రంలో అన్ని జలాశయాలు నీరు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవటం వలన నాలుగు వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోయిందని జిల్లాకే ఎంతో ప్రాముఖ్యత కలిగిన సోమశిల జలాశయం నిండుకుండలా ఉందని కానీ సోమశిల దగ్గర్లో ఉన్న చెరువులు మాత్రం నీరు లేక పోవడం విడ్డూరంగా ఉందని జలాశయం నీటితో నిండుగా ఉంటే దగ్గరుండి పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం నెల్లూరులో ఉండి కాలయాపన చేస్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి జిల్లా లో ఉండి కూడా సోమశిల జలాలు సద్వినియోగం చేసుకోవడంలో మరియు పర్యవేక్షించడం లో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు జగన్ ప్రభుత్వం సచివాలయాలు పేరిట ప్రజల దగ్గరికి వెళుతుంటే జలాశయం వద్ద ఒక అధికారం కూడా లేకపోవడం జగన్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు


Conclusion:బైట్ రామకృష్ణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కిట్టు నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఫోన్ నెంబర్ 9866307534
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.