ETV Bharat / state

చిన్నపాటి వర్షానికే చెరువులా మారిన పాఠశాల

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కురిసిన వర్షానికి ప్రాథమిక పాఠశాలలో భారిగా నీరు చేరింది. పిల్లలు కూర్చోడానికి కూడా ఇబ్బందిగా ఉండటంతో పిల్లలను ఇంటికి పంపించారు.

author img

By

Published : Jul 19, 2019, 7:15 PM IST

వర్షంనీటితో నిండిన పాఠశాల
వర్షంనీటితో నిండిన పాఠశాల

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రైతులు సంతోషిస్తున్నారు. కానీ, విద్యార్థులకు మాత్రం కష్టాలు ఎదురయ్యాయి. ఆత్మకూరు మండలం గొల్లపల్లి, వాశిలి గ్రామాల్లోని ఉన్నత పాఠశాల ఆవరణలో భారీగా నీరు చేరడంతో పిల్లలు లోపలికి వెళ్ళాలంటే నానా ఇబ్బందులు పడ్డారు. కొద్దిపాటి వర్షానికే పాఠశాలలోకి నీరు చేరటంతో పిల్లలను స్కూల్​కు పంపాలంటేనే తల్లితండ్రులు భయపడుతున్నారు. ఇటీవల జాతియ రహదారి ఎత్తు పెంచడం వల్ల పాఠశాలలోకి నీరు చేరుతుందని గ్రామస్ధులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఏ మాత్రం చలనం లేదని ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి మిస్సింగ్ రెయిన్​బోలో.. మిస్​ల సందడి

వర్షంనీటితో నిండిన పాఠశాల

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రైతులు సంతోషిస్తున్నారు. కానీ, విద్యార్థులకు మాత్రం కష్టాలు ఎదురయ్యాయి. ఆత్మకూరు మండలం గొల్లపల్లి, వాశిలి గ్రామాల్లోని ఉన్నత పాఠశాల ఆవరణలో భారీగా నీరు చేరడంతో పిల్లలు లోపలికి వెళ్ళాలంటే నానా ఇబ్బందులు పడ్డారు. కొద్దిపాటి వర్షానికే పాఠశాలలోకి నీరు చేరటంతో పిల్లలను స్కూల్​కు పంపాలంటేనే తల్లితండ్రులు భయపడుతున్నారు. ఇటీవల జాతియ రహదారి ఎత్తు పెంచడం వల్ల పాఠశాలలోకి నీరు చేరుతుందని గ్రామస్ధులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఏ మాత్రం చలనం లేదని ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి మిస్సింగ్ రెయిన్​బోలో.. మిస్​ల సందడి

Intro:333Body:554Conclusion:కడప జిల్లా బద్వేలు సబ్ జైల్ సూపరింటెండెంట్గా అరుణ్ కుమార్ నియమితులయ్యారు ..ఈ మేరకు ఆయన సబ్ జైలు కార్యాలయంలో ఈరోజు బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖైదీలకు మెరుగైన సేవలకు ఇష్టపడ్డారు. ప్రస్తుతం సబ్ జైలులో 18 మంది ఖైదీలు ఉన్నట్లు తెలిపారు
బైట్స్
అరుణ్ కుమార్ జైలు సూపరింటెండెంట్ బద్వేల్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.