ETV Bharat / state

ఉపాధికోసం వెళ్తే ... ఊపిరి ఆగింది! - nelloor district.

పొట్టకూటికోసం ఓ వ్యక్తి ఫ్యూషన్ బ్లాక్స్ వెయిట్ లెస్ బ్రిక్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఫ్యాక్టరీ పని మీద వారం రోజుల క్రితం పక్కరాష్ట్రానికి వెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు .. శవమై తిరిగివచ్చాడు.

ప్వాక్టరీ ఎదుట నిరసన చేస్తున్న కుటుంబసభ్యులు
author img

By

Published : Jul 29, 2019, 4:22 AM IST

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తిక్కవరం గ్రామంలోని ఫ్యూషన్ బ్లాక్స్ వెయిట్ లెస్ బ్రిక్స్ ఫ్యాక్టరీలో నల్లయగారిపాలెం గ్రామానికి చెందిన తాళ్లపాక చిన పెంచలయ్య (47) పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితం ఓ కంపెనీకి బ్రిక్స్ పంపిణీ చేసేందుకు ఆయన చెన్నై వెళ్లారు. అయితే శుక్రవారం వారి కుటుంబసభ్యులకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఫోన్ చేసి పెంచలయ్యకు ఓ ప్రమాదంలో గాయాలయ్యాయి అని చెప్పారు. బ్రిక్స్​ని దించే క్రమంలో అవి అతని మీద పడి గాయపడ్డాడని వారికి వెల్లడించారు. చెన్నైలోని ప్రభుత్వ వైద్యశాలలో పెంచలయ్యను చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు చెన్నైకు వెళ్లి మృతదేహాన్ని ఆదివారం తీసుకువచ్చారు. యాజమాన్యం బాధ్యతా రహితంగా వ్యవహరించిందని ఫ్యాక్టరీ వద్ద మృతదేహంతో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పెంచలయ్య కుటుంబానికి పరిహారం చెల్లించే వరకు కదిలేది లేదని నిరసనకు దిగారు. మృతిపై బాధిత కుటుంబీకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తిక్కవరం గ్రామంలోని ఫ్యూషన్ బ్లాక్స్ వెయిట్ లెస్ బ్రిక్స్ ఫ్యాక్టరీలో నల్లయగారిపాలెం గ్రామానికి చెందిన తాళ్లపాక చిన పెంచలయ్య (47) పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితం ఓ కంపెనీకి బ్రిక్స్ పంపిణీ చేసేందుకు ఆయన చెన్నై వెళ్లారు. అయితే శుక్రవారం వారి కుటుంబసభ్యులకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఫోన్ చేసి పెంచలయ్యకు ఓ ప్రమాదంలో గాయాలయ్యాయి అని చెప్పారు. బ్రిక్స్​ని దించే క్రమంలో అవి అతని మీద పడి గాయపడ్డాడని వారికి వెల్లడించారు. చెన్నైలోని ప్రభుత్వ వైద్యశాలలో పెంచలయ్యను చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు చెన్నైకు వెళ్లి మృతదేహాన్ని ఆదివారం తీసుకువచ్చారు. యాజమాన్యం బాధ్యతా రహితంగా వ్యవహరించిందని ఫ్యాక్టరీ వద్ద మృతదేహంతో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పెంచలయ్య కుటుంబానికి పరిహారం చెల్లించే వరకు కదిలేది లేదని నిరసనకు దిగారు. మృతిపై బాధిత కుటుంబీకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి ఇంద్రకీలాద్రికి మంత్రి ధర్మాన కృష్ణదాస్

Intro:AP_RJY_86_28_Bus_bike_Dhi_AV_AP10023
ETV Bharat Satyanarayana(RJY CITY)
East Godavari.
( )తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం వెదుళ్లపల్లి గ్రామం వద్ద బైక్ పై వెళుతున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీ కొనడం తో మల్లిమొగ్గల అప్పాజీ (42) వ్యక్తి మృతిచెందాడు. మృతుడుది మ్యూనికూడలి పంచాయతీ వెదుళ్లపల్లి గ్రామం , అతడికి ఇద్దరు కూతుర్లు ఒకరికి (10),ఇంకొకరికి( 12) సంవత్సరాలు అమ్మాయిలు ఉన్నారు.అతడు రాజమండ్రిలో ఓ బట్టలు షాప్ లో పనిచేస్తూన్నాట్టు సమాచారం.Body:AP_RJY_86_28_Bus_bike_Dhi_AV_AP10023Conclusion:AP_RJY_86_28_Bus_bike_Dhi_AV_AP10023
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.