ETV Bharat / state

కర్నూలులో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

author img

By

Published : Oct 20, 2020, 10:21 AM IST

56 బీసీ కార్పొరేషన్లకు ఛైర్మన్​ పదవులు కేటాయించినందుకు కర్నూలులో వైకాపా నేతలు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

కర్నూలులో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
కర్నూలులో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

కర్నూలులో వైకాపా నేతలు సంబరాలు చేసుకున్నారు. జిల్లాకు నాలుగు బీసీ కార్పొరేషన్​లు కేటాయించడంతో జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు నగరంలోని వైఎస్సార్ విగ్రహానికి, ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​రెడ్డి మాట్లాడుతూ..బీసీలకు ప్రస్తుత ప్రభుత్వంలో పూర్తిగా న్యాయం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కొడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ పాల్గొన్నారు.

కర్నూలులో వైకాపా నేతలు సంబరాలు చేసుకున్నారు. జిల్లాకు నాలుగు బీసీ కార్పొరేషన్​లు కేటాయించడంతో జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు నగరంలోని వైఎస్సార్ విగ్రహానికి, ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​రెడ్డి మాట్లాడుతూ..బీసీలకు ప్రస్తుత ప్రభుత్వంలో పూర్తిగా న్యాయం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కొడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి

మహానందిలో ఘనంగా శరన్నవరాత్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.