ETV Bharat / state

'వైకాపా పాలకులు రైతులను దగా చేశారు..' - మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి మీడియా సమావేశం వార్తలు

వైకాపా పాలనపై తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి విమర్శలు గుప్పించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇప్పించాలని డిమాండ్​ చేశారు.

ex MLA Bv Jayanageswara Reddy press meet
రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి
author img

By

Published : Nov 19, 2020, 12:02 PM IST

భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వకుండా అనర్హులకు పరిహారం ఇవ్వడం తగదని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి మండిపడ్డారు. నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందించి ఆదుకోవాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో డిమాండ్ చేశారు. ప్రభుత్వం సున్నా వడ్డీ పేరిట కొందరికి 30, 60 రూపాయలు ఖాతాలో వేసి మోసం చేసిందన్నారు. సున్నా వడ్డీ అంటూ లక్ష రూపాయల లోపు అప్పున్న రైతులకు వడ్డీ వేసి మిగతా రైతులను దగా చేసిందని విమర్శించారు.

ఇవీ చూడండి...

భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వకుండా అనర్హులకు పరిహారం ఇవ్వడం తగదని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి మండిపడ్డారు. నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందించి ఆదుకోవాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో డిమాండ్ చేశారు. ప్రభుత్వం సున్నా వడ్డీ పేరిట కొందరికి 30, 60 రూపాయలు ఖాతాలో వేసి మోసం చేసిందన్నారు. సున్నా వడ్డీ అంటూ లక్ష రూపాయల లోపు అప్పున్న రైతులకు వడ్డీ వేసి మిగతా రైతులను దగా చేసిందని విమర్శించారు.

ఇవీ చూడండి...

తుంగభద్ర పుష్కరాలు 2020: రేపే ప్రారంభం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.