ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లు పట్టివేత...ఇద్దరు అరెస్ట్

author img

By

Published : Nov 5, 2020, 7:42 AM IST

అక్రమంగా గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల సమీపంలో జరిగింది. వీరు కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి నిషేధిత గుట్కాను తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై హరినాథ్ తెలిపారు.

గుట్కా ప్యాకెట్లు పట్టివేత
గుట్కా ప్యాకెట్లు పట్టివేత

కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల సమీపంలో కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను ఎస్సై హరినాథ్ రెడ్డి పట్టుకున్నారు. సుమారు 21 వేల విలువచేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. గొర్రిమాన్ పల్లెకు చెందిన కృష్ణమూర్తి , మేకల రమేష్​లను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి

కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల సమీపంలో కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను ఎస్సై హరినాథ్ రెడ్డి పట్టుకున్నారు. సుమారు 21 వేల విలువచేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. గొర్రిమాన్ పల్లెకు చెందిన కృష్ణమూర్తి , మేకల రమేష్​లను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి

అదోనిలో టిడ్కో అపార్ట్​మెంట్లను పరిశీలించిన సీపీఐ రామకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.