ETV Bharat / state

ఆళ్లగడ్డలో మెుక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - ఆళ్లగడ్డలో మెుక్కజొన్న కొనుగొలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

మెుక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. ఆళ్లగడ్డ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

ఆళ్లగడ్డలో మెుక్కజొన్న కొనుగొలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ఆళ్లగడ్డలో మెుక్కజొన్న కొనుగొలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
author img

By

Published : Nov 4, 2020, 4:19 PM IST

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మార్కెట్ యార్డులో మెుక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎనిమిది వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారని, ప్రతి రైతు వద్ద నుంచి ఎకరాకు 17 క్వింటాళ్ల చొప్పున పంట దిగుబడులను మార్క్​ఫెడ్ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కొనుగోలు డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగిస్తామన్నారు. క్వింటాలుకు రూ.1850 చొప్పున కొనుగోలు చేస్తామని..ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొనుగోలుకు సంబంధించి రైతులు తమ పంటలను ఈ క్రాపింగ్​లో నమోదు చేసుకొని ఉండాలని అన్నారు.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మార్కెట్ యార్డులో మెుక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎనిమిది వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారని, ప్రతి రైతు వద్ద నుంచి ఎకరాకు 17 క్వింటాళ్ల చొప్పున పంట దిగుబడులను మార్క్​ఫెడ్ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కొనుగోలు డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగిస్తామన్నారు. క్వింటాలుకు రూ.1850 చొప్పున కొనుగోలు చేస్తామని..ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొనుగోలుకు సంబంధించి రైతులు తమ పంటలను ఈ క్రాపింగ్​లో నమోదు చేసుకొని ఉండాలని అన్నారు.

ఇదీ చదవండి

కర్నూలు కలెక్టరేట్​ని ముట్టడించిన డీఈడీ విద్యార్థులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.