ETV Bharat / state

నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - కదిరిలో నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కర్నూలు జిల్లా నంద్యాలలో పేదలకు ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోర్​రెడ్డి నిత్యావసర సరుకులు అందజేశారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదవారిని ఆదుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

kadiri mla distributes essentials to poor
నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
author img

By

Published : May 18, 2020, 8:32 PM IST

లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు నిత్యావసరాల పంపిణీ కొనసాగుతోంది. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం 40 వార్డులో శ్రీధర్ సహకారంతో 300 నిరుపేద కుటుంబాలకు ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోర్​రెడ్డి సరుకులు అందజేశారు. లాక్​డౌన్ సందర్భంగా పేదలను ఆదుకునేందకు దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే కోరారు.

లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు నిత్యావసరాల పంపిణీ కొనసాగుతోంది. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం 40 వార్డులో శ్రీధర్ సహకారంతో 300 నిరుపేద కుటుంబాలకు ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోర్​రెడ్డి సరుకులు అందజేశారు. లాక్​డౌన్ సందర్భంగా పేదలను ఆదుకునేందకు దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే కోరారు.

ఇదీ చదవండి: దారి చూపిస్తారనుకుంటే.... దారిలోనే వదిలేశారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.