ETV Bharat / state

ఎమ్మిగనూరులో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి భూమి పూజ - Emmiganoor Government Hospital latest news

ప్రభుత్వం విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి అన్నారు. ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వంద పడకల ఆసుపత్రి భవనం నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు.

MLA Chenna Keshavareddy
ఎమ్మిగనూరులో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి భూమి పూజ
author img

By

Published : Nov 26, 2020, 6:13 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వంద పడకల ఆసుపత్రి భవనం నిర్మాణానికి ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి భూమి పూజ చేశారు. ప్రభుత్వం విద్యా, వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ బాలయ్య, వైద్యులు మాధవి, హేమంత్ కుమార్, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండీ...

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వంద పడకల ఆసుపత్రి భవనం నిర్మాణానికి ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి భూమి పూజ చేశారు. ప్రభుత్వం విద్యా, వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ బాలయ్య, వైద్యులు మాధవి, హేమంత్ కుమార్, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండీ...

ఎన్టీఆర్ విగ్రహాలపై చెయ్యి పడిందో...ఖబడ్దార్ : గోరంట్ల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.