ETV Bharat / state

మహిళలను లక్షాధికారిని చేయటమే మా ప్రభుత్వ ధ్యేయం: మంత్రి జయరాం

author img

By

Published : May 30, 2021, 8:24 PM IST

వైకాపా రెండేళ్ల పాలన జనరంజక పాలన అని మంత్రి జయరాం అన్నారు. మహిళలను లక్షాధికారిని చేయటమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు.

minister jayaram
మంత్రి జయరాం

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ రెండేళ్ల పాలన జనరంజక పాలన అని కార్మిక శాఖ మంత్రి జయరాం అన్నారు. రెండేళ్లలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే చెందుతుందన్నారు. మహిళలను లక్షాధికారిని చేయడమే తమ ప్రభుత్వ ధేయమన్నారు.

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ రెండేళ్ల పాలన జనరంజక పాలన అని కార్మిక శాఖ మంత్రి జయరాం అన్నారు. రెండేళ్లలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే చెందుతుందన్నారు. మహిళలను లక్షాధికారిని చేయడమే తమ ప్రభుత్వ ధేయమన్నారు.

ఇదీ చదవండి

మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం: బొత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.