ETV Bharat / state

జిల్లాలో 66 కొత్త కేసులు నమోదు

కర్నూలు జిల్లాలో గురువారం 66 మందికి కరోనా వ్యాధి సోకినట్లు వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య నమోదు కాలేదు.

author img

By

Published : Oct 22, 2020, 7:33 PM IST

kurnool district latest corona update
జిల్లాలో తాజాగా నమోదైన కేసులు

కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. గురువారం జిల్లాలో 66 మంది కొవిడ్​ బారిన పడ్డారు. ఇప్పటివరకు 59,027 మందికి ఈ వ్యాధి సోకగా.. 57,799 మంది కరోనాను జయించారు. ప్రస్తుతం 748 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం మృతుల సంఖ్య నమోదు కాలేదు. కరోనా వల్ల ఇప్పటిదాకా 480 మంది చనిపోయినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు.

ఇదీ చదవండి :

కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. గురువారం జిల్లాలో 66 మంది కొవిడ్​ బారిన పడ్డారు. ఇప్పటివరకు 59,027 మందికి ఈ వ్యాధి సోకగా.. 57,799 మంది కరోనాను జయించారు. ప్రస్తుతం 748 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం మృతుల సంఖ్య నమోదు కాలేదు. కరోనా వల్ల ఇప్పటిదాకా 480 మంది చనిపోయినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు.

ఇదీ చదవండి :

రాష్ట్రంలో కొత్తగా 3620 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.