ETV Bharat / state

'శ్రీ భ్రమరాంబ'కు బంగారు ఖడ్గం - 'శ్రీ భ్రమరాంబ'కు బంగారు ఖడ్గం

శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి 235 గ్రాముల బంగారు ఖడ్గాన్ని ... అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సమర్పించారు.

'శ్రీ భ్రమరాంబ'కు బంగారు ఖడ్గం
author img

By

Published : Aug 29, 2019, 11:21 PM IST

'శ్రీ భ్రమరాంబ'కు బంగారు ఖడ్గం

కర్నూలు జిల్లా శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి... అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి బంగారు ఖడ్గం సమర్పించారు. 235 గ్రాములతో తయారు చేసిన ఈ ఖడ్గానికి... ఇరు వైపులా సింహ లలాటాలు, రెండు తెలుపు రాళ్లు, పచ్చ రాళ్లను పొదిగించారు. ఈ ఖడ్గాన్ని ఆలయ ఈవో రామారావుకు అందజేశారు. అనంతరం వేద పండితులు స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు, ప్రసాదాలను అందించారు. ఖడ్గం విలువ 9 లక్షల 45 వేల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: మట్టి వినాయకుడిని పూజిద్దాం..ప్రకృతిని కాపాడుదాం!

'శ్రీ భ్రమరాంబ'కు బంగారు ఖడ్గం

కర్నూలు జిల్లా శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి... అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి బంగారు ఖడ్గం సమర్పించారు. 235 గ్రాములతో తయారు చేసిన ఈ ఖడ్గానికి... ఇరు వైపులా సింహ లలాటాలు, రెండు తెలుపు రాళ్లు, పచ్చ రాళ్లను పొదిగించారు. ఈ ఖడ్గాన్ని ఆలయ ఈవో రామారావుకు అందజేశారు. అనంతరం వేద పండితులు స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు, ప్రసాదాలను అందించారు. ఖడ్గం విలువ 9 లక్షల 45 వేల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: మట్టి వినాయకుడిని పూజిద్దాం..ప్రకృతిని కాపాడుదాం!

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పు గోదావరి జిల్లా. 8008574231Body:ap_rjy_33_29_sangam_saranam_gachami_natakam_p_v_raju_av_AP10025_SD భారత రాజ్యాంగ నిర్మాత డాక్టరు బి. ఆర్. అంబేద్కర్ జీవిత విశేషాలను కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో హైదరాబాద్ కు చెందిన అభ్యుదయ అకాడమీ కళాకారులు సంఘం శరణం గచ్ఛమి నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. బాబా సాహెబ్ నిజ జీవితంలో ఎదుర్కున్న అనేక సమస్యలు, ఆయన విద్య, కుటుంబ విశేషాలు వివరిస్తూ పాత్రధారులు తమ సంభాషణలతో పేక్షకులను ఆలోచింపచేశారు.Conclusion:ఓవర్...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.