కర్నూలు జిల్లా ఆదోనిలో అధికార పార్టీకి ఉన్నతాధికారులు వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండల పరిషత్ కార్యాలయంలో మూడో రోజు నామినేషన్లు స్వీకరించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ అక్కడే ఉన్న సీఎం జగన్ ఫొటో మాత్రం అధికారులు తొలిగించడం లేదని ఆరోపిస్తున్నారు. నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్ధలు ఫొటో చూసి అధికారుల తీరుపై పలు విమర్శలు చేస్తున్నారు.
ఇవీ చూడండి...