భారత్ ఎప్పుడూ ఇతర దేశాలతో స్నేహం కోరుకుంటుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణాజిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్టులో విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. శాంతి లేని చోట అభివృద్ధి సాధ్యం కాదని ఉద్ఘాటించారు. ఉగ్రవాదం పెనుభూతంగా మారుతోంది.. సమూలంగా అంతమొందించాలన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలకు సహాయనిరాకరణ చేయాలని వ్యాఖ్యానించారు.ఇవీ చదవండి.
నా కష్టానికి కూలీ అడుగుతున్నా'