ETV Bharat / state

రెండు ఆటోలు ఢీ... నలుగురికి గాయాలు - crime news in krishan dst

కృష్ణా జిల్లా చాట్రాయి మండలం బూరగూడెం సమీపంలో రెండు ఆటోలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

two autos dash each other  in krishan dst burragudem 4injured
two autos dash each other in krishan dst burragudem 4injured
author img

By

Published : May 20, 2020, 7:54 AM IST

కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గలోని చాట్రాయి మండలం బూరుగూడెం దగ్గర.. మామిడి కాయల లోడ్ తో వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి.

గాయపడిన జనార్ధనవరం గ్రామానికి చెందిన గుర్రాల యేసు, గొంది విజయ్ కుమార్, మరీదు అర్జున్, గొడవర్తి జగదీష్ ను... అంబులెన్స్ లో నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గలోని చాట్రాయి మండలం బూరుగూడెం దగ్గర.. మామిడి కాయల లోడ్ తో వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి.

గాయపడిన జనార్ధనవరం గ్రామానికి చెందిన గుర్రాల యేసు, గొంది విజయ్ కుమార్, మరీదు అర్జున్, గొడవర్తి జగదీష్ ను... అంబులెన్స్ లో నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:

పట్టాలు తప్పిన శ్రామిక్​ రైలు.. అందరూ సేఫ్​​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.