ETV Bharat / state

పునరావాస కేంద్రాలకు ముంపు బాధితులు

కృష్ణా నదికి వస్తున్న వరదతో విజయవాడ లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. బాధితులను అధికారులు శిబిరాలకు తరలిస్తున్నారు.

author img

By

Published : Aug 15, 2019, 7:06 AM IST

వరద ముంపు
ముంపు ప్రాంతాల వాసులను పునరావాస కేంద్రాలకు తరలింపు

కృష్ణా నదికి వస్తున్న వరదతో విజయవాడలోని రామలింగేశ్వర నగర్, గాంధీ కాలనీ, సాయిరాం కట్ పీసెస్ రోడ్డు, భూపేష్ గుప్తా నగర్ ప్రాంతాల్లో వరద నీరు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరింది. రెవెన్యూ అధికారులు, విపత్తు నిర్వాహక బృందాలు స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించారు. రామలింగేశ్వర నగర్లోని కమ్యూనిటీ హాలు, పటమటలంకలోని నగర పాలక సంస్థ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పునరావాసం కల్పించారు. వరద బాధితులకు తాగునీరు, భోజనం ఏర్పాట్లను విజయవాడ అర్బన్ మండలం తహసీల్దార్ లాలితాంజలి పర్యవేక్షిస్తున్నారు. పసిపిల్లలకు పాలు అందిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో వైద్య సిబ్బందిని, మందులను అందుబాటులో ఉంచారు.

ముంపు ప్రాంతాల వాసులను పునరావాస కేంద్రాలకు తరలింపు

కృష్ణా నదికి వస్తున్న వరదతో విజయవాడలోని రామలింగేశ్వర నగర్, గాంధీ కాలనీ, సాయిరాం కట్ పీసెస్ రోడ్డు, భూపేష్ గుప్తా నగర్ ప్రాంతాల్లో వరద నీరు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరింది. రెవెన్యూ అధికారులు, విపత్తు నిర్వాహక బృందాలు స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించారు. రామలింగేశ్వర నగర్లోని కమ్యూనిటీ హాలు, పటమటలంకలోని నగర పాలక సంస్థ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పునరావాసం కల్పించారు. వరద బాధితులకు తాగునీరు, భోజనం ఏర్పాట్లను విజయవాడ అర్బన్ మండలం తహసీల్దార్ లాలితాంజలి పర్యవేక్షిస్తున్నారు. పసిపిల్లలకు పాలు అందిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో వైద్య సిబ్బందిని, మందులను అందుబాటులో ఉంచారు.

ఇదీ చదవండి...

ఎవరైనా రాకపోతారా..ముంపు బాధితుల నిరీక్షణ!

Intro:AP_GNT_72_14_VUDRUTAMGA_PRAVAHISTUNNA_KRISHNAMMA_NEETAMUNIGINA_POLALU_AV_AP10115 సార్ విజువల్స్ ఈటీవీ ఎఫ్ టి పి కి పంపాను గమనించగలరు


Body:కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పులిచింతల జలాశయానికి భారీ స్థాయిలో వరద ప్రవాహం వచ్చి చేరుతున్న నేపథ్యంలో లో జలాశయం నుంచి అధికారులు ఐదు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో గుంటూరు జిల్లా అమరావతి ఇ బెల్లంకొండ అచ్చంపేట మండలాల్లో ఉన్న కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి ఎటు చూసినా పొలాలని జలమయమయ్యాయి అమరావతి మండలం పెద్ద మద్దూ రూ వద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో విజయవాడ అమరావతి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి కృష్ణ ముంపు గ్రామాల్లో పోలీస్ రెవెన్యూ శాఖ అధికారులు నదిలోకి ఎవరు వెళ్లకుండా గజ ఈతగాళ్లు తో రక్షణ చర్యలు చేపట్టారు పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు కృష్ణం ముంపు ప్రాంతాలను పరిశీలించారు ప్రభుత్వం తరఫున బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు అమరావతి అమరేశ్వర ఆలయం వద్ద పుష్కర ఘాట్లు నీటిలో మునిగిపోయాయి


Conclusion:AP_GNT_72_14_VUDRUTAMGA_PRAVAHISTUNNA_KRISHNAMMA_NEETAMUNIGINA_POLALU_AV_AP10115
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.