ETV Bharat / state

కానుమోలు సబ్​ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కరోనా కలకలం

author img

By

Published : Oct 17, 2020, 10:23 PM IST

కృష్ణా జిల్లా కానుమోలు సబ్​ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. సబ్​రిజిస్ట్రార్​కు కరోనా నిర్ధరణ కావడంతో...మూడు రోజుల పాటు కార్యాలయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు.

corona cases
corona cases

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కానుమోలు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కరోనా కలకలం నెలకొంది. ఐదు రోజుల నుంచి కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో కార్యాలయ సబ్ రిజిస్ట్రార్ అనుమానంతో కరోనా పరీక్ష చేయించుకున్నారు. సబ్​రిజిస్ట్రార్​కు పాజిటివ్​గా నిర్ధరణ కావడంతో సిబ్బంది కరోనా టెస్టులు చేయించుకున్నారు. అధికారుల అదేశాల మేరకు శనివారం నుంచి 3 రోజులపాటు రిజిస్ట్రేషన్ కార్యాలయం మూసివేయాలని నిర్ణయించారు.

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కానుమోలు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కరోనా కలకలం నెలకొంది. ఐదు రోజుల నుంచి కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో కార్యాలయ సబ్ రిజిస్ట్రార్ అనుమానంతో కరోనా పరీక్ష చేయించుకున్నారు. సబ్​రిజిస్ట్రార్​కు పాజిటివ్​గా నిర్ధరణ కావడంతో సిబ్బంది కరోనా టెస్టులు చేయించుకున్నారు. అధికారుల అదేశాల మేరకు శనివారం నుంచి 3 రోజులపాటు రిజిస్ట్రేషన్ కార్యాలయం మూసివేయాలని నిర్ణయించారు.

ఇదీ చదవండి : తక్షణ సాయం కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి సీఎం జగన్ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.