కరోనా భయంతో రాష్ట్రమంతా అట్టుడుకుతున్నా కృష్ణా జిల్లా వెంకటపాలెం రైతులు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రాజధాని అమరావతి కోసం నిరసనను కొనసాగిస్తున్నారు. శిబిరాల్లో కొంతమంది కూర్చుని దీక్ష చేస్తున్నారు. మరి కొంతమంది ఇంటి నుంచే జెండాలను పట్టుకుని దీక్ష చేస్తున్నారు. ఎన్ని సమస్యలు ఎదురైన ఆందోళనను ఆపేది లేదని ముక్తకంఠంగా చెబుతున్నారు.
ఇవీ చదవండి