ETV Bharat / state

వైకుంఠపురం బ్యారేజీ పనులు ఎందుకు ఆపారు: దేవినేని

వైకుంఠపురం బ్యారేజీ పనులను ఎందుకు నిలిపివేశారని తెదేపా నేత దేవినేని ప్రశ్నించారు. బహుదా-వంశధార అనుసంధానం పనులు నిలిపివేశారని...పట్టిసీమ ద్వారా పంటలకు తెదేపా ప్రభుత్వం నీరందించిందని ఆయన గుర్తుచేశారు.

author img

By

Published : Jun 29, 2019, 12:02 PM IST

tdp
వైకుంఠపురం బ్యారేజీ పనులు ఎందుకు ఆపారు:దేవినేని

తెదేపా పాలనలో పనుల పురోగతిపై నిన్న సమావేశంలో ఎందుకు మాట్లాడలేదని తెదేపా నేత దేవినేని అన్నారు. ఉత్తరాంధ్ర ఏం అన్యాయం చేసిందని... వైకుంఠపురం బ్యారేజీ పనులను ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. ఐదేళ్లపాటు కఠోర శ్రమతో తెదేపా పాలనలో పనుల పురోగతి జరిగిందని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లలో చేయాల్సిన పనుల గురించి ప్రణాళికను తెదేపా ముందే తయారు చేసిందన్నారు. 13జిల్లాల్లో ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెదేపా తయారు చేసిందని ఆయన గుర్తు చేశారు. తోటపల్లి ప్రాజెక్టు గురించి సమావేశంలో ఎందుకు మాట్లాడలేదన్న దేవినేని ఉమ.. సీఎం జగన్‌ మౌనం సరికాదని.. రైతాంగానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బహుదా-వంశధార అనుసంధానం పనులు నిలిపివేశారని...పట్టిసీమ ద్వారా తాము పంటలకు నీరందించామన్నారు.

వైకుంఠపురం బ్యారేజీ పనులు ఎందుకు ఆపారు:దేవినేని

తెదేపా పాలనలో పనుల పురోగతిపై నిన్న సమావేశంలో ఎందుకు మాట్లాడలేదని తెదేపా నేత దేవినేని అన్నారు. ఉత్తరాంధ్ర ఏం అన్యాయం చేసిందని... వైకుంఠపురం బ్యారేజీ పనులను ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. ఐదేళ్లపాటు కఠోర శ్రమతో తెదేపా పాలనలో పనుల పురోగతి జరిగిందని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లలో చేయాల్సిన పనుల గురించి ప్రణాళికను తెదేపా ముందే తయారు చేసిందన్నారు. 13జిల్లాల్లో ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెదేపా తయారు చేసిందని ఆయన గుర్తు చేశారు. తోటపల్లి ప్రాజెక్టు గురించి సమావేశంలో ఎందుకు మాట్లాడలేదన్న దేవినేని ఉమ.. సీఎం జగన్‌ మౌనం సరికాదని.. రైతాంగానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బహుదా-వంశధార అనుసంధానం పనులు నిలిపివేశారని...పట్టిసీమ ద్వారా తాము పంటలకు నీరందించామన్నారు.

Intro:pethai తుఫానుతో తడిసి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జెసి ఇంతియాజ్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందని వివరించారు. ప్రస్తుతం గ్రేడ్ ఏ రకం 1770 సాధారణ రకం 1750 కొనుగోలు చేస్తున్నామన్నారు. అయితే వర్షాల వలన తడిసి రంగు మారిన ధాన్యాన్ని క్వింటాళ్లకు 1550 రూపాయలకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలిపారు. ఈనెల 22వ తేదీ నుంచి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 54 కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉంటాయని వివరించారు. అవసరమైతే మరికొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.....
బైట్; ఇంతియాజ్, జిల్లా జాయింట్ కలెక్టర్ గుంటూరు


Body:గమనిక ఫీడ్ ను ఎఫ్ టి పి ద్వారా పంపాను. పరిశీలించగలరు.


Conclusion:kit no.765
Bhaskar Rao
80085 74897
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.