గుంటూరు జిల్లాలో కరోనా రోజురోజుకు భారీగా విస్తరిస్తోంది. వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా వినుకొండలో మున్సిపల్ సిబ్బంది సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేశారు. ప్రజలెవరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అధికారులంటున్నారు.
ఇదీ చదవండి.