ETV Bharat / state

వినుకొండ వద్ద రోడ్డు ప్రమాదం.. 15 మందికి గాయాలు - Parvathipuram road accident latest

గుంటూరు జిల్లా వినుకొండ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది గాయాలపాలయ్యారు.

road accident
వినుకొండ వద్ద రోడ్డు ప్రమాదం..
author img

By

Published : Feb 4, 2021, 12:49 PM IST

వినుకొండ మండలం పార్వతీపురం వద్ద కూలీలతో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయాలపాలయ్యారు. కర్నూలు నుంచి సత్తెనపల్లికి మిర్చి కోతకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బాధితులు చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి:

వినుకొండ మండలం పార్వతీపురం వద్ద కూలీలతో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయాలపాలయ్యారు. కర్నూలు నుంచి సత్తెనపల్లికి మిర్చి కోతకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బాధితులు చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి:

అమ్మ ఒడి నగదు అడిగినందుకు.. విద్యార్థికి చెంపదెబ్బల శిక్ష!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.