ETV Bharat / state

'అమరావతి కోసం ధర్నా చేసే వారంతా పెయిడ్​ ఆర్టిస్టులే' - vemuru mla meruga on amaravathi farmers

మూడు రాజధానులతో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని వేమూరు ఎమ్మెల్యే మేరుగ ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిలో ధర్నాలు చేసేవారంతా పెయిడ్ ఆర్టిస్టులేనని విమర్శించారు.

Mla meruga criticizes chandrababu on amaravathi issue
వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున
author img

By

Published : Feb 12, 2020, 10:14 PM IST

వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మీడియా సమావేశం

మూడు రాజధానులతోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని గుంటూరు జిల్లా వేమూరు శాసనసభ్యులు మేరుగ నాగార్జున చెప్పారు. గుంటూరు వైకాపా కేంద్ర కార్యాలయంలో జరిగిన ఎస్సీ కార్యకర్తల సమావేశంలో మూడు రాజధానులకు మద్దతుగా తీర్మానం చేశామని తెలిపారు. సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రాజధానిలో ధర్నా చేసేవారంతా పెయిడ్ ఆర్టిస్టులేనని ఆరోపించారు. మూడు రాజధానుల ప్రక్రియను అడ్డుకునేయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మీడియా సమావేశం

మూడు రాజధానులతోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని గుంటూరు జిల్లా వేమూరు శాసనసభ్యులు మేరుగ నాగార్జున చెప్పారు. గుంటూరు వైకాపా కేంద్ర కార్యాలయంలో జరిగిన ఎస్సీ కార్యకర్తల సమావేశంలో మూడు రాజధానులకు మద్దతుగా తీర్మానం చేశామని తెలిపారు. సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రాజధానిలో ధర్నా చేసేవారంతా పెయిడ్ ఆర్టిస్టులేనని ఆరోపించారు. మూడు రాజధానుల ప్రక్రియను అడ్డుకునేయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి:

కర్నూలుకు నీళ్లు ఇవ్వాలని కోరితే హై కోర్టును ఇస్తారా?: బైరెడ్డి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.