ETV Bharat / state

మినీలారీలో రూ.27 లక్షల గుట్కా సరుకు పట్టివేత - గుంటూరు జిల్లా గుట్కా పట్టివేత తాజా వార్తలు

మేడికొండ్రు నుంచి గుంటూరుకు గుట్కాలను తరలిస్తున్న మినీలారీని పోలీసులు పట్టుకున్నారు. గుట్కాల విలువ 27 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు.

mini lorry carrying gutka packets which costs 27 lakhs takeover by medikondru police in guntur district
27 లక్షల గుట్కా ప్యాకెట్లను పట్టుకున్న మెడికొండ్రు పోలీసులు
author img

By

Published : May 26, 2020, 8:17 AM IST

మినీ లారీలో తరలిస్తున్న 27 లక్షల రూపాయల విలువైన గుట్కాలను గుంటూరు జిల్లా మెడికొండ్రు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఈ మినీలారీలో సోదాలు చేశారు.

24 బస్తాల మిరాజ్, 44 బస్తాల జోడాబుల్​ గుర్తించామని సీఐ ఆనందరావు తెలిపారు. వీటి విలువ రూ. 27 లక్షలు అని తెలిపారు. సరుకును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలియజేశారు.

మినీ లారీలో తరలిస్తున్న 27 లక్షల రూపాయల విలువైన గుట్కాలను గుంటూరు జిల్లా మెడికొండ్రు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఈ మినీలారీలో సోదాలు చేశారు.

24 బస్తాల మిరాజ్, 44 బస్తాల జోడాబుల్​ గుర్తించామని సీఐ ఆనందరావు తెలిపారు. వీటి విలువ రూ. 27 లక్షలు అని తెలిపారు. సరుకును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలియజేశారు.

ఇదీ చదవండి:

బియ్యం బస్తాల మధ్య గుట్కా రవాణా.. పట్టుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.