ETV Bharat / state

సీఎంపై అభ్యంతరకర పోస్టులు...డీసీసీబీ ఉద్యోగిని సస్పెండ్

సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి జగన్​పై అభ్యంతరకర పోస్టులు పెట్టిన కేసులో... గుంటూరు జిల్లా డీసీసీబీ ఉద్యోగిని సస్పెండ్ అయ్యారు. జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు సదరు ఉద్యోగినిని సస్పెండ్ చేసినట్లు బ్యాంకు ఇంఛార్జ్ సీఈవో సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు.

author img

By

Published : Jun 4, 2020, 9:15 AM IST

Guntur district DCCB employee suspended in defamation case
సీఎంపై అసభ్యకర పోస్టులు పెట్టారని ఉద్యోగిని సస్పెండ్

సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి జగన్​పై అభ్యంతరకర పోస్టులు పెట్టిన కేసులో గుంటూరు జిల్లా డీసీసీబీ ఉద్యోగిని సస్పెండ్ అయ్యారు. సామాజిక మాధ్యమాల్లో సీఎం ఏడాది పాలనపై అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఓ మహిళపై వైకాపా నాయకులు గుంటూరులోని అరండల్​పేట పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఆమె గుంటూరు డీసీసీబీ ఉద్యోగిని మాధనిగా గుర్తించారు. జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు సదరు ఉద్యోగినిని సస్పెండ్ చేసినట్లు బ్యాంకు ఇంఛార్జ్ సీఈవో సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు.

ఇదీ చదవండి:

సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి జగన్​పై అభ్యంతరకర పోస్టులు పెట్టిన కేసులో గుంటూరు జిల్లా డీసీసీబీ ఉద్యోగిని సస్పెండ్ అయ్యారు. సామాజిక మాధ్యమాల్లో సీఎం ఏడాది పాలనపై అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఓ మహిళపై వైకాపా నాయకులు గుంటూరులోని అరండల్​పేట పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఆమె గుంటూరు డీసీసీబీ ఉద్యోగిని మాధనిగా గుర్తించారు. జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు సదరు ఉద్యోగినిని సస్పెండ్ చేసినట్లు బ్యాంకు ఇంఛార్జ్ సీఈవో సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు.

ఇదీ చదవండి:

కోతలరాయుడి పాలనకు ప్రజలు బెంబేలు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.