ETV Bharat / state

ఆరోపణలు కాదు.. సాక్ష్యాలు చూపండి: నక్కా ఆనందబాబు - గుంటూరు

గుంటూరు జిల్లా పల్నాడులో శాంతి నెలకొల్పేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కోరారు. తమ ప్రభుత్వ హయాంలో నేరాలు చేశామని ఆరోపిస్తున్న వైకాపా ప్రభుత్వం...వాటికి తగిన సాక్ష్యాలు చూపాలని సవాల్ విసిరారు.

నేరాలకు ఆధారాలు చూపండి
author img

By

Published : Sep 8, 2019, 4:07 AM IST

Updated : Sep 8, 2019, 12:35 PM IST

నేరాలకు ఆధారాలు చూపండి
గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన వైకాపా బాధితుల పునరావాస కేంద్రంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ మీడియా సమావేశం నిర్వహించారు. తెదేపా కార్యాకర్తలపై దాడులు జరుగుతున్నా ఇప్పటివరకు స్పందించని పోలీసులు.. చంద్రబాబు పల్నాడులో పర్యటిస్తారని చెప్పగానే ఎందుకు అప్రమత్తమయ్యారంటూ నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. తమ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని అన్నారు. గ్రామంలో ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చి ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాలని కోరారు. తమ ప్రభుత్వ హయాంలో నేరాలు చేశామని ఆరోపిస్తున్న వైకాపా ప్రభుత్వం...వాటికి సంబంధించిన సాక్ష్యాలను చూపాలంటూ సవాల్ విసిరారు. అధికారులు ఓ రాజకీయ పార్టీకి సానుకూలంగా ఉండటం సరికాదని అన్నారు.

ఇదీ చదవండి : పల్నాడులో ప్రశాంత వాతావరణం: ఐజీ వినీత్‌ బ్రిజ్​​లాల్‌

నేరాలకు ఆధారాలు చూపండి
గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన వైకాపా బాధితుల పునరావాస కేంద్రంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ మీడియా సమావేశం నిర్వహించారు. తెదేపా కార్యాకర్తలపై దాడులు జరుగుతున్నా ఇప్పటివరకు స్పందించని పోలీసులు.. చంద్రబాబు పల్నాడులో పర్యటిస్తారని చెప్పగానే ఎందుకు అప్రమత్తమయ్యారంటూ నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. తమ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని అన్నారు. గ్రామంలో ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చి ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాలని కోరారు. తమ ప్రభుత్వ హయాంలో నేరాలు చేశామని ఆరోపిస్తున్న వైకాపా ప్రభుత్వం...వాటికి సంబంధించిన సాక్ష్యాలను చూపాలంటూ సవాల్ విసిరారు. అధికారులు ఓ రాజకీయ పార్టీకి సానుకూలంగా ఉండటం సరికాదని అన్నారు.

ఇదీ చదవండి : పల్నాడులో ప్రశాంత వాతావరణం: ఐజీ వినీత్‌ బ్రిజ్​​లాల్‌

Intro:ap_vja_02_08_world_akhasrasitha_day_pkg_ap10122 కృష్ణాజిల్లా నూజివీడు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం నీ 1966 నుండి నిర్వహిస్తున్నారు 1990 సంవత్సరాన్ని అక్షరాస్యతా సంవత్సరంగా ప్రకటించింది 2003 నుండి 2012 వరకు అక్షరాస్యత దశాబ్దంగా యునెస్కో ఆధ్వర్యంలో నిర్వహించారు. "" లిటరసీ ఫర్ ఆల్, వాయిస్ ఫర్ ఆల్, లెర్నింగ్ ఫర్ ఆల్"" అనే అంశాలను దశాబ్ది లక్ష్యంగా నిర్దేశించింది అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని భారతావని స్థానాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అక్షర యజ్ఞం చేస్తామంటూ విద్యార్థులు చెబుతున్నారు. కృష్ణాజిల్లా నూజివీడు పట్టణ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో చదువుతూ విద్యలో మంచి ర్యాంకులు సాధించాలనే పట్టుదలతో ముందుకు వెళ్తున్నారన్నారు కళాశాల జంతు శాస్త్ర అధ్యాపకులు అయినా కోటేశ్వరరావు మాట్లాడుతూ యునెస్కో ప్రతిపాదించిన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా దేశాన్ని ప్రపంచంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు విద్యార్థుల సహకారంతో అక్షర యజ్ఞం చేస్తున్నట్టు చెప్పారు కళాశాల విద్యార్థులు కే కృప పిల్లి ఇందుమతి లు మాట్లాడుతూ ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించేందుకు ప్రత్యేకంగా అధ్యాపకుల సహకారంతో స్టడీ అవర్స్ లో చదువుతున్నట్లు తెలిపారు తమవంతుగా అంతర్జాతీయ అక్షరాస్యత కృషి చేస్తామన్నారు నూజివీడు ప్రభువులు ఏనాడో అక్షర బీజాన్ని నాటారు అందులో కొన్ని విజయవాడలో ప్రసిద్ధిగాంచిన ఎస్. ఎస్ ఆర్. కళాశాల అండ్. సివిఆర్ కళాశాల నిర్మించి అందించినది నూజివీడు ప్రభువులే నూజివీడు పి జి సెంటర్ హై స్కూల్ విద్యాసంస్థలు నూజివీడు చరిత్రకు ఆనవాలుగా నిలిచి ఉన్నాయి. బైట్స్. 1) కోటేశ్వరరావు మడుపల్లి తాతయ్య కళాశాల లెక్చలర్. 2) కే కృప విద్యార్థిని. 3) ఇందుమతి విద్యార్థి. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)


Body:ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం


Conclusion:ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం
Last Updated : Sep 8, 2019, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.