ETV Bharat / state

కృష్ణా, గుంటూరులో అర్ధరాత్రి భూ ప్రకంపనలు.. ఆందోళనలో ప్రజలు - earth quake at guntur latest news

రాష్ట్రంలో అర్ధరాత్రి స్వల్ప భూ ప్రకంపనలు ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూమి 4 నుంచి 5 సెకన్ల పాటు స్వల్పంగా కంపించింది. ప్రజలు భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.

earth quake at guntur district
గుంటూరు జిల్లాలో భూ ప్రకంపనలు
author img

By

Published : Jan 26, 2020, 7:59 AM IST

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూ ప్రకంపనలు

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అర్ధరాత్రి వేళ స్వల్ప ప్రకంపనలు ఆందోళన కలిగించాయి. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో రాత్రి 2.50 గంటలకు 5 నుంచి 8 సెకన్లపాటు, నందిగామలో 2.40 గంటలకు 10 సెకన్లపాటు భూమి కంపించింది. గుంటూరు జిల్లాలోని అచ్చంపేట, బెల్లంకొండ పరిసరాల్లోనూ రాత్రి 2.40 గంటలకు 10 సెకన్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయి. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏడేళ్ల క్రితం సైతం జనవరి 26న భూ ప్రకంపనలు వచ్చాయి.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూ ప్రకంపనలు

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అర్ధరాత్రి వేళ స్వల్ప ప్రకంపనలు ఆందోళన కలిగించాయి. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో రాత్రి 2.50 గంటలకు 5 నుంచి 8 సెకన్లపాటు, నందిగామలో 2.40 గంటలకు 10 సెకన్లపాటు భూమి కంపించింది. గుంటూరు జిల్లాలోని అచ్చంపేట, బెల్లంకొండ పరిసరాల్లోనూ రాత్రి 2.40 గంటలకు 10 సెకన్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయి. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏడేళ్ల క్రితం సైతం జనవరి 26న భూ ప్రకంపనలు వచ్చాయి.

ఇదీ చదవండి:

భాజపా- జనసేన కవాతు వాయిదా

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.