ETV Bharat / state

గుంటూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్​ రైలు - గుంటూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్​ రైలు

గుంటూరు జిల్లా చుండూరు- నిడుబ్రోలు స్టేషన్ల మధ్య గూడ్స్​రైలు పట్టాలు తప్పింది. దీంతో చెన్నై మార్గంలో రాకపోకలు ఆలస్యమయ్యాయి.

గుంటూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్​ రైలు
గుంటూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్​ రైలు
author img

By

Published : Oct 15, 2020, 7:30 AM IST

గుంటూరు జిల్లాలో ఓ గూడ్స్​రైలు పట్టాలు తప్పింది. కార్ల లోడుతో చెన్నై వెళ్తున్న గూడ్స్​ ఇంజిన్ నుంచి నాలుగో వ్యాగన్ పట్టాలు తప్పడంతో ప్రమాదం జరిగింది. యుద్ద ప్రాతిపాదికన రైల్వే మార్గాన్నిపునరుద్దరించడానికి సిబ్బంది చర్యలు చేపట్టారు.

గుంటూరు జిల్లాలో ఓ గూడ్స్​రైలు పట్టాలు తప్పింది. కార్ల లోడుతో చెన్నై వెళ్తున్న గూడ్స్​ ఇంజిన్ నుంచి నాలుగో వ్యాగన్ పట్టాలు తప్పడంతో ప్రమాదం జరిగింది. యుద్ద ప్రాతిపాదికన రైల్వే మార్గాన్నిపునరుద్దరించడానికి సిబ్బంది చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి

ప్రైవేట్‌ బస్సు బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.