ETV Bharat / state

'రాజధానుల విషయం మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు'

author img

By

Published : Dec 28, 2019, 9:24 AM IST

రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయని ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ ఎందుకు పెట్టలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. రాజధాని ఆందోళనల్లో భాగంగా అరెస్టైన రైతులను ఆయన మంగళగిరిలో పరామర్శించారు. గ్రామాల మధ్యన ఎల్వోసీ లాగా ముళ్ళ కంచె వేయడం తగదని అన్నారు.

cpi-narayan-in-mangalagiri
cpi-narayan-in-mangalagiri

'రాజధానులు విషయం మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు'

'రాజధానులు విషయం మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు'
Intro:AP_GNT_30_27_CPI_NARAYANA_COMMENTS_AVB_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

(. ) రాష్ట్రానికి మూడు రాజధానిలో ఉంటాయని ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ ఎందుకు పెట్టలేదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. మండలంలో ఆందోళన చేస్తున్న రైతులను అరెస్టు చేసిన పోలీసులు మంగళగిరి కి తరలించారు. అరెస్టు చేసిన రైతులను సిపిఐ నారాయణ పరామర్శించారు. రైతులు విడుదల అయ్యే అంతవరకు ఇక్కడి నుంచి కదల బోమని స్పష్టం చేశారు. గ్రామాల మధ్యన ఎల్వోసీ లాగా ముళ్ళ కంచె వేయడం తగదని నారాయణ హితవు పలికారు. మూడు రాజధాని లు చేస్తామని ప్రజా ఆమోదం కోసం రెఫరెండం నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ కి నారాయణ సూచించారు.


Body:bite


Conclusion:నారాయణ, సిపిఐ జాతీయ కార్యదర్శి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.