ETV Bharat / state

రాష్ట్రంలోని సంక్షేమ పథకాలకు కేంద్రమే నిధులిస్తోంది: సోము

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులిస్తోందని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఇళ్ల నిర్మాణ పథకంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు.

author img

By

Published : Jan 22, 2021, 7:01 AM IST

State BJP president Somu veeraju
రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు

రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలకు కేంద్రమే నిధులిస్తోందని రాష్ట్ర భాజపా అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ కార్యక్రమానికి వీర్రాజు హాజరయ్యారు.

ఇళ్ల నిర్మాణానికి కేంద్రం డబ్బులు ఇచ్చిందని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్రానికి 54 వేల కోట్లు ఇప్పటివరకు మంజూరయ్యాయన్నారు. ఇళ్ల నిర్మాణ పథకంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు.

రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలకు కేంద్రమే నిధులిస్తోందని రాష్ట్ర భాజపా అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ కార్యక్రమానికి వీర్రాజు హాజరయ్యారు.

ఇళ్ల నిర్మాణానికి కేంద్రం డబ్బులు ఇచ్చిందని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్రానికి 54 వేల కోట్లు ఇప్పటివరకు మంజూరయ్యాయన్నారు. ఇళ్ల నిర్మాణ పథకంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు.

ఇదీ చదవండి:

విజిలెన్స్‌ దాడులు ఆపకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.