అమరావతిలో ఉన్న బాల చాముండికా అమరేశ్వర దేవస్థానంలో రాజధాని రైతులు పూజలు చేశారు. అమరావతే ఏకైక రాజధానిగా ఉండేలా... పాలకుల మనసు మార్చాలని దేవుడిని ప్రార్థించారు. అనంతరం మూడు రాజధానులు వద్దు... ఒకే రాజధాని ముద్దు అని నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు.
అమరేశ్వర ఆలయంలో రాజధాని రైతుల పూజలు
గుంటూరులో ఉన్న అమరేశ్వర ఆలయంలో... రాజధాని అన్నదాతలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.
![అమరేశ్వర ఆలయంలో రాజధాని రైతుల పూజలు Farmers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10283489-678-10283489-1610960725484.jpg?imwidth=3840)
రాజధాని రైతులు
అమరావతిలో ఉన్న బాల చాముండికా అమరేశ్వర దేవస్థానంలో రాజధాని రైతులు పూజలు చేశారు. అమరావతే ఏకైక రాజధానిగా ఉండేలా... పాలకుల మనసు మార్చాలని దేవుడిని ప్రార్థించారు. అనంతరం మూడు రాజధానులు వద్దు... ఒకే రాజధాని ముద్దు అని నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు.
ఇదీ చదవండి: