ETV Bharat / state

విభజన గాయాలను సీఎం జగన్ మళ్లీ రేపారు: అమరావతి రైతులు

author img

By

Published : Aug 17, 2020, 2:11 PM IST

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న దీక్షలు 244వ రోజుకు చేరుకున్నాయి. మూడు రాజధానుల నిర్ణయంతో మానిన విభజన గాయాలను సీఎం మళ్లీ రేపారని విమర్శించారు.

amaravathi farmers protest
అమరావతి రైతుల ధర్నా

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న దీక్షలు 244వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడిలో రైతులు, మహిళలు నిరసనలో పాల్గొన్నారు. ఆర్​5 జోన్​పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను రైతన్నలు స్వాగతించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జాతీయ, అంతర్జాతీయ నాయకులే పదవులు పోగొట్టుకున్నారని.., ఇప్పుడు జగన్​కు అదే గతి పడుతుందని చెప్పారు. మానిన విభజన గాయాలను సీఎం మళ్లీ రేపారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అమరావతి రైతులకు న్యాయం చేయాలని కోరారు.

ఇవీ చదవండి...

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న దీక్షలు 244వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడిలో రైతులు, మహిళలు నిరసనలో పాల్గొన్నారు. ఆర్​5 జోన్​పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను రైతన్నలు స్వాగతించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జాతీయ, అంతర్జాతీయ నాయకులే పదవులు పోగొట్టుకున్నారని.., ఇప్పుడు జగన్​కు అదే గతి పడుతుందని చెప్పారు. మానిన విభజన గాయాలను సీఎం మళ్లీ రేపారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అమరావతి రైతులకు న్యాయం చేయాలని కోరారు.

ఇవీ చదవండి...

భాజపా నుంచి రామాంజనేయులు సస్పెన్షన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.