ETV Bharat / state

ముగిసిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

author img

By

Published : Nov 12, 2020, 9:22 PM IST

తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం... గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు.

Vadapalli Venkateswaraswamy Brahmotsavalu ended in east godavari distric
వాడపల్లి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు సాగిన ఈ వేడుకలను ఏకాంత సేవతో వేదపండితులు ముగించారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఊరేంపుగా ఆలయ ప్రాంగణంలోకి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. డప్పువాయిద్యాల నడుమ గోదావరి జలాలతో స్వామివారిని అభిషేకించారు.

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు సాగిన ఈ వేడుకలను ఏకాంత సేవతో వేదపండితులు ముగించారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఊరేంపుగా ఆలయ ప్రాంగణంలోకి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. డప్పువాయిద్యాల నడుమ గోదావరి జలాలతో స్వామివారిని అభిషేకించారు.

ఇదీచదవండి.

పండగ ఆఫర్లతో కొనుగోళ్ల జోరు...మార్కెట్ హుషారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.