ETV Bharat / state

భక్తులతో కిటకిటలాడుతున్న వాడపల్లి పుణ్యక్షేత్రం

తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసి పోయింది. ఏడు శనివారాల నోము నోచుకునే భక్తులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు.

author img

By

Published : Apr 20, 2019, 1:48 PM IST

భక్తులతో కిటకిటలాడుతున్న వాడపల్లి పుణ్యక్షేత్రం

తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసి పోయింది. ఏడు శనివారాల నోము నోచుకునే భక్తులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు. వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించింది.

భక్తులతో కిటకిటలాడుతున్న వాడపల్లి పుణ్యక్షేత్రం

తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసి పోయింది. ఏడు శనివారాల నోము నోచుకునే భక్తులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు. వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించింది.

భక్తులతో కిటకిటలాడుతున్న వాడపల్లి పుణ్యక్షేత్రం

ఇదీ చదవండి

చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన జగన్

Intro:Ap_gnt_61_20_chandrababu_birthday_av_g4

Anchor : గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరు లో తెదేపా నాయకులు, ముస్లిం సోదరులు చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేకు కోసి అందరికి పంచి పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం తిరిగి మరోసారి అధికారంలోకి రానుందని హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు.


Body:end


Conclusion:end

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.