ETV Bharat / state

పోతవరంలో పేదల ఇళ్ల స్థలాలకు మెరక పనులు

author img

By

Published : May 27, 2020, 9:01 AM IST

పోతవరంలో పేదలకు ఇళ్ల స్థలాలను అధికారులు గుర్తించారు. వాటికి మెరక పనులను ఎమ్మెల్యే చిట్టిబాబు ప్రారంభించారు.

mla chittibabu laid stone for poor people house sites in east godavari district
మెరక పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే చిట్టిబాబు

తూర్పు గోదావరి జిల్లా పోతవరంలో ఇళ్ల స్థలాల మెరక పనులను ఎమ్మెల్యే చిట్టిబాబు ప్రారంభించారు. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు స్థలాలు గుర్తించామని ఆయన తెలిపారు.

పి.గన్నవరం నియోజకవర్గంలో అర్హలందరికీ స్థలాలు ఇచ్చేందుకు ప్రదేశాలను గుర్తించి మెరక చేయిస్తున్నామని తెలియజేశారు.

తూర్పు గోదావరి జిల్లా పోతవరంలో ఇళ్ల స్థలాల మెరక పనులను ఎమ్మెల్యే చిట్టిబాబు ప్రారంభించారు. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు స్థలాలు గుర్తించామని ఆయన తెలిపారు.

పి.గన్నవరం నియోజకవర్గంలో అర్హలందరికీ స్థలాలు ఇచ్చేందుకు ప్రదేశాలను గుర్తించి మెరక చేయిస్తున్నామని తెలియజేశారు.

ఇదీ చదవండి:

గోదావరి నదిపై రైల్ కమ్ రోడ్ వంతెన పనులు పూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.