ETV Bharat / state

వినాయకుడి రూపంలో గుడ్డు... - రాజానగరం మండలం

ఇప్పటి వరకు ... వివిధరూపాల్లో ఉన్న వినాయకుడిని చూశాం...కానీ కోడి పెట్టిన వినాయకుడిని  మాత్రం ఎవ్వరూ చూసి ఉండరు... కోడి వినాయకుడిని పెట్టడం ఏంటా అనుకుంటున్నారా?.. అయితే మీరు తూర్పుగోదావరి జిల్లా  శ్రీరాంపురంలో ఏం జరిగిందో తెలుసుకోవాల్సిందే!

వినాయకుడి రూపంలో గుడ్డు...
author img

By

Published : Sep 5, 2019, 9:13 AM IST


తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం శ్రీరాంపురంలో కోడి పెట్టిన గుడ్డు వినాయకుడు తొండం రూపంలో ఉంది. దీంతో చుట్టుప్రక్కల వారు ఈ తొండంతో కూడిన గుడ్డుని చూడడానికి తరలివచ్చారు. గణపతి నవరాత్రి సమయంలో కోడిపెట్ట గుడ్డుని తొండం ఆకారంతో పెట్టడంతో భక్తులు విస్తుపోయారు.

వినాయకుడి రూపంలో గుడ్డు...


తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం శ్రీరాంపురంలో కోడి పెట్టిన గుడ్డు వినాయకుడు తొండం రూపంలో ఉంది. దీంతో చుట్టుప్రక్కల వారు ఈ తొండంతో కూడిన గుడ్డుని చూడడానికి తరలివచ్చారు. గణపతి నవరాత్రి సమయంలో కోడిపెట్ట గుడ్డుని తొండం ఆకారంతో పెట్టడంతో భక్తులు విస్తుపోయారు.

వినాయకుడి రూపంలో గుడ్డు...

ఇదీ చూడండి

పంజాబ్​: భయానక పేలుడులో 23 మంది మృతి

Intro:Ap_Vsp_93_04_Janasena_Complaint_To_Cyber_Crime_Abb_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) జనసేన నాయకులకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Body:జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విడుదల చేసినట్లుగా మార్ఫింగ్ చేసిన పత్రికా ప్రకటన విడుదల చేశారని.. అలాగే బీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పంచకర్ల సందీప్ పై అవాస్తవాలను సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తున్నారని వారు తెలిపారు.


Conclusion:జనసేన నాయకులపై సామాజిక మాధ్యమాలలో వదంతులు సృష్టిస్తున్నారని ఇలా ప్రచారం చేస్తున్న వైయస్సార్సీపి సోషల్ మీడియా కు చెందిన వారిపై ఇవాళ నగర జనసేన నాయకులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా వైకాపా నాయకులు ఇటువంటి పోస్టింగ్ లపై స్పందించకపోతే స్థాయిలో ప్రతిఘటించే పరిస్థితి ఎదురవుతుందని వారు తెలిపారు.


బైట్: పంచకర్ల సందీప్, భీమిలి జనసేన నాయకుడు.
: పసుపులేటి ఉషా కిరణ్, జనసేన నాయకురాలు.
: గోపీనాథ్, సిఐ సైబర్ క్రైం విశాఖ.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.